చట్టంలో మార్పు అనివార్యం

  • Home
  • India
  • Tirupati
  • చట్టంలో మార్పు అనివార్యం

చట్టంలో మార్పు అనివార్యం describe the new law and enactments in the society in order to meat it's means perminently

04/07/2021

బ్యాంకింగ్ వ్యవస్థ ఏ దేశానికైనా మూలస్తంభంగా నిలబడుతుంది. ధనము యొక్క లావాదేవీలు డబ్బు యొక్క లావాదేవీలు సులభముగా స్వేచ్ఛగా నియంత్రణ లేకుండా జరిగినప్పుడు అది అభివృద్ధిని అత్యధికముగా చేస్తుంది. డబ్బు యొక్క వినియోగమును అదుపు చేయరాదు. డబ్బు ను నియంత్రించి నట్లయితే ఖర్చును నియంత్రించి నట్లయితే ఆ డబ్బు నల్లధనం గా మారుతుంది. ఇది ఇది ప్రజల వద్దకు చేరదు. ఇది రూపాంతరం చెందే ఆస్తుల రూపంలో సంపద రూపంలో బంగారం రూపంలో వ్యర్థముగా మిగిలిపోతుంది. పరాయి దేశస్తులు పరమ అవుతుంది. కాబట్టి ప్రజల మధ్య డబ్బులు లావాదేవీలలో ఎటువంటి నియంత్రణలు ఉండరాదు.

అయితే అత్యధిక నల్లధనం నియంత్రించడానికి సేవా ట్రస్టు లను అభివృద్ధి కార్యక్రమాల దత్తతను అత్యధిక గౌరవ పన్ను చెల్లింపు వ్యవస్థను పేదరిక నిర్మూలన వ్యవస్థను ప్రోత్సహించాలి. ఈ మార్గంలో చేయు ఖర్చుల పట్ల పూర్తి నియంత్రణను తొలగించాలి. అయితే కార్యక్రమాలను పర్యవేక్షించాలి. దేశ హితం కొరకు అభివృద్ధి కొరకు మాత్రమే ఉద్దేశించబడి ఉండాలి. వ్యతిరేకముగా ఉండరాదు.

బ్యాంకింగ్ రుణాలను సున్నా సాతం వడ్డీ పైన చిరు వ్యాపారస్తులకు గృహాలకు విద్యకు అందించాలి. పెద్ద పెద్ద వాణిజ్య సంస్థలకు వడ్డీని అధికం చేయాలి. స్థిరముగా ఉంచాలి. దీని వల్ల దేశం అభివృద్ధి చెందుతుంది. పేదలకు బరువు తగ్గుతుంది. అనతికాలంలోనే వీరి దగ్గర డబ్బు పొదుపు చేయబడి తిరిగి ప్రభుత్వానికి అందుతుంది. ఇది దరిద్రాన్ని దేశం నుండి తొలగిస్తుంది.

ఎస్సీ ఎస్టీ బిసి లు మాత్రమే ఈ దేశ ప్రజలా? ప్రతి స్కీము ఈ వర్గానికి అందుకుంటే ఇక ధనిక వర్గాలు మధ్యతరగతి ప్రజలు ఓట్లు ఎందు...
12/08/2020

ఎస్సీ ఎస్టీ బిసి లు మాత్రమే ఈ దేశ ప్రజలా? ప్రతి స్కీము ఈ వర్గానికి అందుకుంటే ఇక ధనిక వర్గాలు మధ్యతరగతి ప్రజలు ఓట్లు ఎందుకు వేస్తున్నట్టు ఎవరిని గెలిపిస్తున్నట్లు. ఓట్లు మాత్రం అగ్రవర్ణాలు ధనికులు వేస్తారు ఎవరు వేసిన ఏ పార్టీ గెలిచిన సేవలు స్కీములు పథకాలు ఎస్సీ ఎస్టీ బిసి వీరికి మాత్రమే చేరుతున్నాయి.ఎంతకాలం ఇది స్వాతంత్రం వచ్చి 70 , 80 ఏళ్లు అవుతున్నా ఇంకా ఇదే తంతు!!అగ్రవర్ణాల పేరుతో కులం ప్రాతిపదికగా ఇంకా ఎంత కాలం ఈ విధముగా దోపిడీ దోచి పెడతారు.

స్కీములు ఇవ్వడంలో పేదరికం మాత్రమే ప్రాతిపదికన కావాలి కులం ఎందుకు ప్రాతిపదిక అవుతుందో అర్థం కావడం లేదు! అలాగే రేషన్ కార్డులు తెల్ల కార్డు వారికి అన్ని స్కీములు అన్ని పథకాలు గులాబీ రంగు కార్డు లకు ఎటువంటి ఉపయోగం లేదు. ఇదేమి విడ్డూరం!!

స్కీములు కూడా వచ్చినవి ఇచ్చిన వారికే ఇస్తూ పోతున్నారు తరతరాలుగా! కనీసం ప్రతి ఐదు సంవత్సరాలకు కూడా మరలా మరలా సర్వేలు జరగడం లేదు. రేషన్ లో కూడా ఇదే దృక్పథం పాటిస్తున్నారు ఇది సబబు కాదు.

03/04/2020

భారతదేశం సుస్థిరత అభివృద్ధి ,శాంతి , సాధించాలంటే భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 29 మరియు 30 రద్దు చేయవలసి ఉంది. ఈ రెండూ కూడా ఇతర మతస్తులకు వారి మతాన్ని ప్రచారం చేయడానికి హక్కు ఇచ్చింది. ఇదే ఇప్పుడు భారతదేశానికి గుదిబండగా మారింది.

ఇది ఆధారంగా చేసుకొని క్రైస్తవులు ముస్లింలు వారి వారి జనాభాను పెంచుకుంటూ పోతున్నారు. ఇది మళ్లీ ఎక్కడికి వెళ్తున్నారు అంటే దేశ విభజన కి వెళ్తుంది. అంటే శత్రువుని పెంచుతుంది. స్వజాతి వారయిన హిందువులను నాశనం చేస్తుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ పై రెండు ఆర్టికల్ను తొలగించవలసి ఉంటుంది.

16/03/2020

రాష్ట్ర ముఖ్యమంత్రి కి మనదేశంలో సుప్రీమ్ పవర్ ఉంటుందా? లేక ప్రధానమంత్రికి సుప్రీం పవర్ ఉంటుందా? లేదా రాష్ట్రపతి కి సుప్రీం పవర్ ఉంటుందా?

నిజానికి భారత ప్రజాస్వామ్య దేశంలో ఏ ఒక్కరికీ సుప్రీం పవర్ లేదు. కానీ స్వేచ్ఛ కొంతవరకు ఉంది. అయితే అది చట్టానికి లోబడి మాత్రమే! మనదేశంలో సుప్రీమ్ పవర్ కోర్టు కు మాత్రమే ఉంది. అంటే సుప్రీంకోర్టే అత్యంత శక్తివంతమైనది. ప్రజాస్వామ్యంలో సుప్రీంకోర్టే సుప్రీం పవర్. ఇది కూడా రాజ్యాంగం పరిధిలోనే ఉంటుంది. కానీ దీని నిర్ణయం భారతదేశం అంతా కచ్చితంగా పాటించాల్సి ఉంటుంది. ఆ నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని భావిస్తే తిరిగి సుప్రీంకోర్టు చేయవచ్చు. కానీ ఎవరే కానీ దీనిని వ్యతిరేకించడానికి వీలులేదు.

మనదేశంలో రాచరికానికి అలవాటు పడడం వల్ల ప్రజలందరూ కూడా వారు ఎన్నిక చేసిన నాయకుడే సుప్రీం అని భావిస్తుంటారు. నాయకులు కూడా అలాగే విఱ్ఱవీగుతున్నారు. కానీ ఇది నిజం కాదు.

ఏ ప్రభుత్వం నిర్ణయమైనా ఐఏఎస్ క్యాడర్కు చెందిన చీఫ్ సెక్రటరీ అనుమతి ఉంటేనే అది అమలులోకి వస్తుంది. సాధారణంగా చీఫ్ సెక్రటరీ రాష్ట్ర ప్రభుత్వ ఆలోచనలకు కార్య రూపం ఇస్తారు చట్టపరిధిలో...
ప్రజల చేత ఎన్నుకోబడిన ప్రభుత్వం కేవలం ప్రజల పరిపాలన విషయాలలో తమ ఆలోచనలను వ్యక్తపరుస్తుంది. దానిని చట్టరూపం గా మార్చేది చట్టానికి లోబడి ఉండేటట్లు చూసేది మొత్తం కూడా ఈ ఐ ఎస్ క్యాడర్ చెందిన కలెక్టర్ చేతుల్లోనే ఉంటుంది. ప్రజలు లు కి ఈ విషయం పై అవగాహన లేదు. నాయకుడే సుప్రీమ్ పవర్ గా భావిస్తుంటారు. ఇదే మూర్ఖత్వం.

13/03/2020

దేశంలో ఉన్న ప్రతి అంగుళం భూమి కూడా భారతదేశ ఆస్తిగా చట్టం తీసుకురావాలి. ఏ ఒక్క వ్యక్తి గాని సంస్థ గాని ట్రస్ట్ గాని భారతదేశంలో ఆస్తి హక్కు ఉండకూడదు. దీనిని రద్దు చేయాలి. అయితే ప్రతి వ్యక్తి సంస్థ చట్టపరంగా భూములను స్థలాలను అనుభవించే హక్కు కలిగి ఉండాలి. అంటే భూమిపైన యాజమాన్య హక్కులు వ్యక్తులకు సంస్థలకు ఉండరాదు. కేవలం ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలి. ప్రతి వ్యక్తి స్వాధీనం చేసుకున్న భూమిలో ఎటువంటి ఉపయోగం చేయుచున్నాడు అతని అవసరం పరిమితి ఉండాలి. అనుభవించడానికి ఆస్తి పైన హక్కు కలిగి ఉండొచ్చు కానీ అమ్మడానికి కొనడానికి హక్కు ఉండరాదు. ఇలా చట్టం చేసినట్లయితే దేశంలో సంపద ప్రభుత్వ ఆధీనంలో ఉండటం వల్ల ప్రైవేటు వ్యక్తుల సంపద పేద ప్రజలకు అందుబాటులో ఉంటుంది. ధనం పూర్తిగా సద్వినియోగం అవుతుంది. నిరర్ధక ఆస్తులు ఉండవు. ప్రతి వ్యక్తి కట్టుకోవడానికి ఇల్లు భూమి లభిస్తుంది. వ్యక్తులలో స్వార్థం అవకాశం ఉండదు. ప్రతి వ్యక్తి కూడా భూమిని స్వాధీనం చేసుకోవడం ద్వారానే కోటీశ్వరుడు అవుతున్నాడు. భూమి పరిమితంగా ఉండటం వల్ల ఇతరులు నష్టపోతున్నారు.ఇది ప్రతి ఒక్కరు గ్రహించి చట్టరూపం దాలిస్తే దేశం ప్రపంచం బాగుపడుతుంది. ఈ సూచన మీకు నచ్చితే చట్ట రూపం దాల్చే అంతవరకు షేర్లు చేయండి.

12/02/2020

మతం పైన నిజంగా ఒక నియంత్రణ ఉండాలి. జన్మతః ఎవరి మతాన్ని వారు స్వేచ్ఛగా పాటించవచ్చు. కానీ అన్యమతస్తుల మధ్య విభేదాలు పెంచే విధంగా , తమ మతంలోకి ఆకర్షణ చేసే విధంగా మత ప్రోత్సాహం ఉండరాదు. మెజారిటీ హిందువుల స్వేచ్ఛను అన్ని మతాలు ఇతర మతాలు గౌరవించి తీరవలసిందే ఆ మతాన్ని అడ్డుకోవాలని చూసినా మతమార్పిడులు చేయాలని చూసినా నేరమే కాగలదు. మైనారిటీలు వారి స్వస్థలాలలో స్వాజనుల మధ్య వారు వారి మత కార్యక్రమములను చేసుకొనవచ్చును. కానీ అన్ని బహిరంగ ప్రదేశాలలో చేయరాదు. ఇటువంటి చట్టం రానట్లయితే మెజారిటీ హిందువుల హక్కులు స్వేచ్ఛ గంగం కలగవచ్చు. కావున వీరికి ఉన్న ప్రత్యేకత దృష్ట్యా వీరికి పై హక్కులు కల్పించవలసి ఉంది.

27/01/2020

ప్రతి భారతీయుడు దేశ భద్రత,సమైక్యత విషయంలో కుల,మత,ప్రాంత,రాజకీయ,వ్యక్తిత్వ, దైవత్వం,భయం,ప్రేమ,వ్యమోహలకు అతీతంగా ఒక్కటిగా ఉండాలి.

24/01/2020

సమాజం లో ధార్మిక జీవనం లేక పోవడం వల్ల జనులు అత్యాసాపరులు అయ్యి విలాస భోగ ప్రియులయ్యి స్వార్థం తో అధర్మ మార్గంలో ప్రయాణిస్తున్నారు.కాబట్టి వీరికి సంపదను ఐశ్వర్యాన్ని పోగుచేసేటటు వంటి భూమి ని ఎవరికి అధికారం ఇవ్వ కూడదు.అంటే భూమి పై సర్వాధికారాలు ప్రభుత్వానికి మాత్రమే ఉండాలి. ఏ వ్యక్తి గాని సంస్థ గాని భూమి పై అధికారాలు కలిగి ఉండరాదు.కానీ భూమి నీ వినియోగం లోకి తీసుకోవచ్చు.ప్రభుత్వానికి అనుమతి కోరవచ్చు.అక్కడ నిర్మాణాలు చేయ వచ్చు.పరిశ్రమలు ఏర్పాటు చేయ వచ్చు.గృహాలు కట్టు కోవచ్చు.కానీ భూమిని అమ్మడానికి గాని కొనడానికి గాని హక్కు ఉండదు.కానీ భూమి పై నిర్మించిన భవనాలు,గృహాలు అమ్ము కోవచ్చు.దానం చేయ వచ్చు.పారం పర్యంగా కొనసాగ వచ్చు.హద్దులు నిర్ధారించి కోవచ్చు.కానీ భూమి నీ అమ్మడానికి గాని కొనడానికి గాని అనుమతి లేదు.ప్రభుత్వం కూడా ఎవరికి అమ్మలేదు.కానీ అనుమతులు ఇవ్వ వచ్చు.ఒకరి స్వాధీనం లోని భూమి నీ వారి అనుమతి లేకుండా ప్రభుత్వం వేరొకరికి ఒక ప్రకటన ద్వారా తెలియజేసి . నిరభ్యంతరం పత్రం తీసుకొని తాత్కాలికంగా ఇవ్వ వచ్చు.వారు కూడా భూమిని నిరుపయోగం చేస్తే వేరొకరికి లేదా ఆసక్తి పై మొదటి ఉపయోగ పరునికి ఇవ్వ వచ్చు.ఇలా భూమి కేవలం ప్రభుత్వ ఆధీనంలో ఉండి ప్రజలకు దానిని ఉపయోగించుకొనే పూర్తి స్వేచ్ఛ పర్యావరణానికి,సమాజానికి అనుకూలం గా తీసుకోవచ్చు.దానికి నష్టం అయితే అనుమతి ఇవ్వ బడదు.ఇలా భూమి పై హక్కు కేవలం ప్రభుత్వం కలిగి ఉన్నట్లయితే ప్రజలకు అత్యవసరం అయిన గృహం స్వేచ్చగా లభించింది నట్లే.ఫలితంగా నల్ల ధనం ఎక్కడ కూడా చేర్చ బడదు మరియు ఆయాచిత ధన లాభం ఎవ్వరికీ చేకూర్చ బడదు.సమాజంలో భూకబ్జా లు ఉండవు.అందరికీ తగిన భూమి ఎక్కడయినా లభిస్తుంది. ఆ విధంగా మనిషి మధ్య ధనిక పేద మధ్య వ్యత్యాసం తగ్గి పోతుంది.ధార్మిక జీవనానికి అధిక ధనం సంపాదించిన వ్యక్తి నుండి మరలా ప్రజలకే లభిస్తుంది.సమాజంలో శాంతికి అవకాశం కలుగుతుంది.

22/01/2020

చట్టంలో సహజంగా కొన్ని మార్పులు - చేర్పులు ,నియమ - నిబంధనలు,నూతన చట్టం రూపకల్పన,పాట చట్టం రద్దు...చట్టం అమలులో పరిణామాలు....మొదలగు విషయాలను ఇక్కడ చర్చ,సూచన,సమాధానం,పరిష్కారం ...రూపంలో ప్రతి ఒక్కరూ ఆలోచనలు పంచి ప్రజలకు,ప్రభుత్వానికి,దేశానికి ఉపయోగపడే ఐడియాలజీ అందించాలని ,అందించగలరు అని భావన.

Address

Tirupati
517501

Website

Alerts

Be the first to know and let us send you an email when చట్టంలో మార్పు అనివార్యం posts news and promotions. Your email address will not be used for any other purpose, and you can unsubscribe at any time.

Share

Category